కాంగ్రెస్లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మీ కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ కండువా కప్పి విజయలక్ష్మిని పార్టీలోకి ఆహ్వానించారు.

Spread the love

Related News