ఏఐతో హైదరాబాద్ ట్రాఫిక్కు స్మార్ట్ సొల్యూషన్.. ఫిజికల్ ఇంటెలిజెన్స్ అమలుకు సీఎం రేవంత్ సూచనలు
ప్రతిపక్షం, జూలై 02: హైదరాబాద్లో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యలకు కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత ఆధునిక పరిష్కారాలను అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సూచించారు. అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈఓ అలెక్స్ కిప్మాన్, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థ ఎండీ పి. కృష్ణారెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో ఎంసీఆర్ హెచ్ఆర్డీలో జరిగిన సమావేశంలో ఆయన ఈ మేరకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో అనలాగ్, మెగా ఇంజనీరింగ్ సంస్థలు సంయుక్తంగా దేశంలో అమలు చేయనున్న ఫిజికల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాయి. నగరంలోని ట్రాఫిక్ సిగ్నళ్లన్నింటినీ ఒకే వేదికపై అనుసంధానం చేసి, వాతావరణ పరిస్థితులు, వాహనాల రద్దీ, అత్యవసర పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని సిగ్నళ్లు స్వయంచాలకంగా పనిచేసేలా ఏఐ సాంకేతికతను...
ఆదాయ పెంపే లక్ష్యం.. లీకేజీలకు చెక్, ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్
ప్రతిపక్షం, జూలై 02: రాష్ట్ర బడ్జెట్ లక్ష్యాలను సమర్థవంతంగా అమలు చేయాలంటే ఆదాయ సమీకరణపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సలహాదారు కె. రామకృష్ణారావుతో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో ఎలాంటి లీకేజీలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ఆదాయ సమీకరణను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. హెచ్ఎండీఏ, టీజీఐఐసీ, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, మైనింగ్...
రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, జూలై 01: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసింది. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో నిర్వహించిన రైతు భరోసా సదస్సులో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రూ.2,482.02 కోట్లను విడుదల చేశారు. ఈ నిధులు 41.37 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. వచ్చే తొమ్మిది రోజుల్లో మొత్తం రూ.9 వేల కోట్ల రైతు భరోసా నిధులను దశలవారీగా రైతులకు అందజేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన సుమారు 1,600 రైతు వేదికల ద్వారా రైతులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ముఖ్యమంత్రి, గత 30 నెలల్లో వ్యవసాయ రంగానికి రూ.1.75 లక్షల కోట్లు...
యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. భూముల కేటాయింపుపై కొత్త విధానం
ప్రతిపక్షం, జూన్ 30: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలు, సంస్థలకు భూముల కేటాయింపునకు స్పష్టమైన విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భూముల యాజమాన్య హక్కులు పూర్తిగా దేవస్థానానికే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుసరిస్తున్న విధానాన్ని అధ్యయనం చేసి అదే తరహాలో భూముల కేటాయింపు విధానాన్ని అమలు చేయాలని చెప్పారు. హరే రామ హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్కు మార్కెట్ ధర ప్రకారం భూమి కేటాయించాలని సూచించారు. గుట్టపై అతిథి గృహాల నిర్మాణానికి ఆసక్తి చూపే వారి జాబితా రూపొందించి,...
మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా.. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రతిపక్షం, జూన్ 29: ఎలాంటి ఆటంకాలు ఎదురైనా మూసీ నది ప్రక్షాళన పనులను పూర్తి చేసి తీరుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా కనగల్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ (HAM) రహదారుల నిర్మాణానికి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన తన కల అని, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా ఈ ప్రాజెక్టును పూర్తి చేసి దేశానికే ఆదర్శంగా నిలిపేలా అభివృద్ధి చేస్తానని ప్రకటించారు. వచ్చే ఎన్నికల నాటికి ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో పూర్తి చేసి నల్గొండ జిల్లాకు కృష్ణా జలాలు అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. డిండి ప్రాజెక్టు పూర్తి చేసేందుకు కూడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే తెలంగాణ పట్టణ ఆర్థిక,...
తెలంగాణ

ఆర్ఎస్ ప్రవీణ్ సతీమణి బదిలీపై వివాదం.. ప్రభుత్వంపై హరీశ్రావు విమర్శలు
July 2, 2026
7:01 pm

తెలంగాణ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో డాక్టర్ మూసా అలీ ఖాన్కు ప్రతిష్ఠాత్మక అవార్డు
July 2, 2026
6:32 pm

ఉపాధ్యాయులకూ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్న భోజనం.. తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం
July 2, 2026
6:25 pm

అరుదైన గుండెవ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తికి ప్రాణదానం చేసిన యశోద ఆసుపత్రి వైద్యులు
July 2, 2026
6:20 pm

కాంగ్రెస్-బీఆర్ఎస్ తగువు కాదు.. ‘బిగ్ బాస్’ డ్రామా: బండి సంజయ్
July 2, 2026
6:05 pm

బోడుప్పల్లో భూపోరాటం.. కల్వకుంట్ల కవిత అరెస్ట్, ఉద్యమకారులకు ఇళ్ల స్థలాల డిమాండ్
July 2, 2026
5:59 pm
ఆంధ్రప్రదేశ్

యూజర్నేమ్ తెలిస్తే ఎవరైనా మెసేజ్ చేయొచ్చా?
July 2, 2026
11:58 am

తుంగభద్రకు కొత్త ఊపు.. 33 క్రస్ట్ గేట్లను ప్రారంభించిన కేంద్ర, రాష్ట్ర నేతలు
June 25, 2026
8:04 pm

తెలంగాణ హక్కుల విషయంలో రేవంత్ రాజీపడరు: చంద్రబాబు
June 25, 2026
7:52 pm

3 రాష్ట్రాల సీఎంలను కలిపిన ‘తుంగభద్ర’.. కొత్త గేట్లు ప్రారంభం
June 25, 2026
12:54 pm

ఒకే వేదికపై చంద్రబాబు, రేవంత్, డీకే
June 25, 2026
12:49 pm

ప్రభుత్వమిచ్చిన కార్డులున్నాయి.. కానీ పౌరుడిని కాదా: రాజ్దీప్
June 25, 2026
11:49 am
జాతీయం

అద్దె గదిలో ప్రేమజంట మృతదేహాలు.. ఆత్మహత్య కోణంలో దర్యాప్తు
July 2, 2026
7:06 pm

‘రాముడి’ సొమ్ము తిన్నవారి ఇళ్ల కూల్చివేతకు నోటీసులు
July 2, 2026
5:43 pm

రేషన్ బియ్యం నాణ్యత పెంపు
July 2, 2026
12:03 pm

30 రోజులు కస్టడీలో ఉంటే PM, CM తొలగింపు?
July 2, 2026
11:53 am

ఓటు హక్కు కోల్పోతే ప్రభుత్వ పథకాలూ దూరమవుతాయి: డీకే శివకుమార్
July 1, 2026
12:22 pm

అయోధ్య విరాళాల కేసుపై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు
June 30, 2026
7:35 pm
సినిమా

‘యాదగిరిగుట్ట’ బోర్డులో చిరంజీవి సతీమణి.. వివాదం
July 2, 2026
12:24 pm

ప్రభాస్కు కేటీఆర్ ఫోన్.. వైరల్గా మారిన చిట్చాట్ ప్రోమో
July 1, 2026
12:13 pm

పవన్ కళ్యాణ్కు గాయం.. బండ్ల గణేశ్ ఎమోషనల్
June 30, 2026
12:26 pm

హనీ రోజ్పై అసభ్యకర వ్యాఖ్యలు.. బిజినెస్మేన్ క్షమాపణలు
June 30, 2026
12:06 pm

గోవిందాపై భార్య సునీత సంచలన వ్యాఖ్యలు
June 29, 2026
12:02 pm

యువ ఫిల్మ్మేకర్కు అండగా సోనూ సూద్.. ‘మంగళవారం సర్జరీ చేస్తాం’
June 29, 2026
11:12 am
ఆరోగ్యం

అద్దె గదిలో ప్రేమజంట మృతదేహాలు.. ఆత్మహత్య కోణంలో దర్యాప్తు
July 2, 2026
7:06 pm

Rahul: రాహుల్ గాంధీకి పుణె కోర్టు సమన్లు
October 5, 2024
12:57 pm

Saif Ali Khan: రాహుల్ గాంధీపై సైఫ్ అలీఖాన్ ఆసక్తికర వ్యాఖ్యలు
September 27, 2024
8:42 pm

Rahul Gandhi: కంగనా రనౌత్పై వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
September 25, 2024
8:13 pm

Kangana Ranaut: రాహుల్ గాంధీపై కంగనా రనౌత్ ఫైర్
September 21, 2024
1:29 pm

Rahul Gandhi: మోదీపై ద్వేషం లేదు..అమెరికా పర్యటనలో రాహుల్
September 10, 2024
11:32 am
వ్యాపారం

Krishnashtami: శ్రీకృష్ణాష్టమికి రూ. 25 కోట్ల వ్యాపారం.. ప్రకటించిన కాయిట్!
August 27, 2024
4:51 am

ఆదాయ పెంపే లక్ష్యం.. లీకేజీలకు చెక్, ప్రత్యేక ‘చేజింగ్ సెల్’ ఏర్పాటు చేయాలి: సీఎం రేవంత్
July 2, 2026
11:22 am

రైతు భరోసా నిధుల విడుదల.. తొలి విడతగా రూ.2,482 కోట్ల జమ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
July 1, 2026
11:29 am

యాదగిరిగుట్ట అభివృద్ధికి సీఎం రేవంత్ కీలక ఆదేశాలు.. భూముల కేటాయింపుపై కొత్త విధానం
June 30, 2026
7:18 pm

మూసీ ప్రక్షాళన పూర్తి చేసి తీరుతా.. నల్గొండకు కృష్ణా జలాలు తీసుకొస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
June 29, 2026
10:35 am
