Trending Now

యాదాద్రి బ్రహ్మోత్సవాల ప్రారంభం: సతీ సమేతంగా హాజరైన సీఎం రేవంత్​

యాదాద్రి బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సీఎం రేవంత్​ రెడ్డి సతీ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, కొండా సురేఖ ఉన్నారు.

Spread the love

Latest News