Trending Now

డీబీఎఫ్ నేత శంకర్ కుటుంబాన్నిపరామర్శించిన మాజీ మంత్రి..

ప్రతిపక్షం, సిద్దిపేట, మే 06: దళిత బహుజన ఫ్రంట్‌ (డీబీఎఫ్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ కుటుంబాన్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. శంకర్ తండ్రి పెద్దలింగని రాజయ్య మరణించిన సమాచారం తెలుసుకొని హరీష్ రావు లింగుపల్లి కి వచ్చి రాజయ్య చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమం లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎంపీ ఆభ్యర్ధి వెంకట్రామ్ రెడ్డి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్, బీఅర్‌ఎస్ నాయకులు మనొహర్ రావు, రాధక్రిష్ణ శర్మ, మదాసు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News