Trending Now

దేశవ్యాప్తంగా ఎన్‌ఐఏ సోదాలు..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: బెంగళూరు రామేశ్వరం కేఫ్‌ పేలుడు నేపథ్యంలో నేషనల్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) దేశవ్యాప్తంగా సోదాలు జరుపుతోంది. తమిళనాడు, కర్ణాటక సహా మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 17 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేస్తోంది. రామేశ్వరం కేఫ్‌ పేలుడు కేసును సోమవారమే ఎన్‌ఐఏకు దర్యాప్తు నిమిత్తం అప్పగించిన విషయం తెలిసిందే.

Spread the love

Related News