Trending Now

అభ్యర్థులను ప్రకటించిన AIADMK..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తమిళనాడులో AIADMK పార్టీ ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళని స్వామి లోక్‌సభ అభ్యర్థుల జాబితాను బుధవారం విడుదల చేశారు. తొలి జాబితాలో 16 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఉత్తర చెన్నై – రాయపురం మనో, దక్షిణ చెన్నై – జయవర్థన్, కాంచీపురం – రాజశేఖరరాకోణం – AL విజయన్, కృష్ణగిరి – జయప్రకాష్, అరణి – గజేంద్రన్, విల్లుపురం – భాగ్యరాజ్, సేలం – విఘ్నేష్, నమక్కల్ – తమిళమణి, ఈరోడ్ – అశోకుమార్ పోటీ చేయనున్నారు.

Spread the love