Trending Now

ప్రముఖ న్యూస్ రీడర్ కన్నుమూత..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలుగు దూరదర్శన్ మాజీ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇవాళ కన్నుమూశారు. మలక్‌పేట యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. తెలుగు దూరదర్శన్ పేరు చెప్పగానే అందరికీ శాంతి స్వరూప్ గుర్తుకు వచ్చేవారు. 1977 అక్టోబర్ 23న దూరదర్శన్ కార్యక్రమాలను నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ప్రారంభించగా.. మొట్టమొదటి యాంకర్‌గా శాంతి స్వరూప్ పనిచేశారు.

Spread the love

Related News