Trending Now

IPL-2024: నేడు గుజరాత్ టైటాన్స్‌తో రాజస్థాన్ ‘ఢీ’

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: IPL-2024లో భాగంగా ఇవాళ రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. జైపూర్‌లో రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. టోర్నీ చరిత్రలో ఈ రెండు జట్లు ఇప్పటివరకు 5 సార్లు తలపడగా గుజరాత్ టైటాన్స్‌ 4 మ్యాచుల్లో గెలిచింది. రాజస్థాన్ రాయల్స్ కేవలం ఒక మ్యాచులోనే నెగ్గింది. పాయింట్స్ టేబుల్‌లో 8 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ టాప్‌లో ఉండగా, గుజరాత్ టైటాన్స్‌ 4 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది.

Spread the love

Related News

Latest News