Trending Now

‘ఓటు వేసేందుకు ఆధార్ తప్పనిసరి కాదు’

వదంతులపై ఈసీ కీలక వ్యాఖ్యలు..

ప్రతిపక్షం, నేషనల్: లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతుండగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటరు తన ఓటు హక్కును వినయోగించుకునేందుకు ఆధార్ కార్డు తప్పనిసరి అని వస్తున్న వార్తలను కొట్టి పడేసింది. ఓటు వేసేందుకు ఆధార్ అవసరం లేదని.. ప్రభుత్వం తరఫున జారీ చేసిన ఏ గుర్తిపు కార్డైనా చూపించి ఓటు వేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

Spread the love