Trending Now

బీజేపీ ఎలక్షన్ మేనిఫెస్టో కమిటీ ప్రకటన..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా 2024 లోక్‌సభ ఎన్నికల కోసం 27 మందితో కూడిన ఎన్నికల మ్యానిఫెస్టో కమిటీని శనివారం ప్రకటించారు. ఈ కమిటీకి రాజ్‌నాథ్ సింగ్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. కన్వీనర్‌గా నిర్మలా సీతారామన్, కో కన్వీనర్‌గా పీయూష్ గోయల్‌లను నడ్డా నియమించారు. సభ్యులుగా భూపేంద్ర పటేల్, రాజీవ్ చంద్రశేఖర్, వినోద్ తావ్డే, అనిల్ ఆంటోనీ, అర్జున్ ముండా, కిరణ్ రిజిజు తదితరులు ఉన్నారు.

Spread the love