Trending Now

వాహనదారులకు అలర్ట్.. రేపే లాస్ట్ డేట్

ప్రతిపక్షం, నేషనల్: వాహనదారులకు ఫాస్టాగ్ కేవైసీ పూర్తిచేసేందుకు గడువు రేపటితో (ఫిబ్రవరి 29) ముగియనుంది. గడువులోగా కేవైసీ పూర్తికాని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్ చేయనున్నట్లు NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఇదివరకే స్పష్టంచేసింది. మరోసారి గడువును పొడగించే అవకాశం లేదని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఒక వాహనానికి ఒకే ఫాస్టాగ్ ఉండాలంనే ఉద్దేశంతో NHAI (నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా) ఈ నిబంధనను తీసుకొచ్చింది.

Spread the love

Latest News