Trending Now

బిహార్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. తొమ్మిది మంది మృతి

ప్రతిపక్షం, నేషనల్: బిహార్‌లోని కైమూర్ జిల్లాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కు, జీపు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో తొమ్మిది మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న జీపును మొదట మోటార్‌ సైకిల్‌ను ఢీకొట్టగా.. అనంతరం ఆ రెండు వాహనాలు ఎదురు లేన్‌లో వస్తున్న ట్రక్కును ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు.

Spread the love