Trending Now

జాహ్నవి కేసుపై రివ్యూ కోరిన భారత్..

ప్రతిపక్షం, నేషనల్: అమెరికాలో తెలుగమ్మాయి జాహ్నవి మరణానికి కారణమైన పోలీస్ అధికారిపై నేరాభియోగాలు మోపట్లేదని అధికారులు పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నిర్ణయాన్ని రివ్యూ చేయాలని సియాటెల్ భారత ఎంబసీ కోరింది. ఈ కేసులో జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా కృషి చేస్తున్నామని తెలిపింది. దర్యాప్తు నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని ట్విట్ చేసింది. గత ఏడాది జనవరిలో పోలీస్ వాహనం ఢోకొని జాహ్నవి మరణించిన సంగతి తెలిసిందే.

Spread the love