Trending Now

‘మోదీ హిందువే కాదు’.. ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ సంచలన కామెంట్స్

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ప్రధాని మోదీపై ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తీవ్ర కామెంట్స్ చేశారు. మోదీ హిందువే కాదు.. తల్లి మరణించిన తర్వాత ఆయన గుండు కూడా చేయించుకోలేదు. మోదీకి కుటుంబమే లేదు. అందుకే ఆయన వారసత్వ రాజకీయలకు వ్యతిరేకంగా మాట్లాడుతుంటారు. దేశంలో ఆయన విద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నారని పట్నాలో జరిగిన ఆర్జేడీ సభలో ఆరోపించారు.

Spread the love