Trending Now

మోదీ సభకు అనుమతి నిరాకరణ..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకు తమిళనాడు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. శాంతిభద్రతల పేరుతో కోయంబత్తూరులో రోడ్ షోకు అనుమతి ఇవ్వలేదు. మరోవైపు పబ్లిక్ పరీక్షలు కూడా ఉన్నందున విద్యార్థులను అనుమతించలేమని తెలిపింది. ఈ నెల 18న కోయంబత్తూరులో 4 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించేందుకు ప్రధాని మోదీ ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా కోయంబత్తూరు ఎస్పీని అనుమతి కోరింది.

Spread the love