Trending Now

నిర్మల్ యువకునికి మార్షల్ ఆర్ట్స్‌‌లో ప్రతిభా పురస్కారం..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, మే 22 : నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం ప్రాంతానికి చెందిన బంగారు, వెండి పతకాలను స్వంతం చేసుకున్నారు. గోవా రాష్ట్రంలో జరిగిన గోవా ఇంటర్నేషనల్ ఛాంపియన్ షీప్ 2024 పోటీలలో పుంసే, కుర్గి పోటీలలో ప్రతిభ కనబరిచాడు. పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి తెలంగాణ రాష్ట్ర, నిర్మల్ జిల్లా పేరు నిలబెట్టిన అక్షయ కుమార్ ను నిర్మల్ పట్టణ వాసులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అభినందించారు. ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు.

Spread the love

Related News