మహిళలకు ఫ్రీ బస్.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్
ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారని.. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని తెలిపారు. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు. మెట్రో సెక్టార్ వేరు.. ఇప్పటికీ కూడా మెట్రో లో బోగి లు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. ప్రధాన మంత్రి గారు రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
బస్సు ప్రయాణం విషయంలో ప్రధాన మంత్రి గారు ఎందుకు అలా మాట్లాడారు.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టంచేశారు. ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం.. ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయన్నారు. ప్రధాన మంత్రి గారు మహిళలకు బస్సు సౌకర్యం పై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలని.. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదు.. ఇలా చిన్న చిన్న అంశాల పై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చద్దు అని హితవు పలికారు.
మహిళలకు ఫ్రీ బస్.. ప్రధాని మోదీ అసలు ఏమి మాట్లాడారు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నిర్ణయంతో 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతోందన్నారు. ‘ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా? లేదా? అనేదానిపై సందిగ్ధం ఏర్పడింది. ఇలా ఎవరూ ఆలోచించరు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుంది?’ అని ప్రశ్నించారు.
మహిళలకు ఫ్రీ బస్.. ప్రధాని మోదీ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం కౌంటర్
ప్రతిపక్షం, వెబ్డెస్క్: ఉచిత బస్సు సౌకర్యాలపై ప్రధాని నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధాన మంత్రి స్థాయిలో జీర్ణించుకోలేక పోతున్నారని.. కొన్ని రాష్ట్రాలు అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయని తెలిపారు. వాస్తవంగా ఆర్టీసీలో ప్రయాణానికి.. మెట్రో ప్రయాణానికి సంబంధం లేదన్నారు. మెట్రో సెక్టార్ వేరు.. ఇప్పటికీ కూడా మెట్రో లో బోగి లు పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నాం.. ప్రధాన మంత్రి గారు రాజకీయ లబ్ధికి సంబంధించిన ఆలోచన చేస్తున్నారా..? అని మంత్రి పొన్నం ప్రశ్నించారు.
బస్సు ప్రయాణం విషయంలో ప్రధాన మంత్రి గారు ఎందుకు అలా మాట్లాడారు.. తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం విషయంలో ఎలాంటి ఇబ్బందీ ఉండదని స్పష్టంచేశారు. ఇంకా రూట్లు పెంచి కొత్త బస్సులు పెంచి పథకాన్ని మరింత ముందుకు తీసుకుపోతాం.. ఇంకా మరిన్ని సౌకర్యాలు కల్పించడంలో మా ప్రయత్నాలు మరింత కొనసాగుతాయన్నారు. ప్రధాన మంత్రి గారు మహిళలకు బస్సు సౌకర్యం పై ఆడిపోసుకోవడం బంద్ చేసుకోవాలని.. ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఎదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదు.. ఇలా చిన్న చిన్న అంశాల పై మాట్లాడి ప్రధాన మంత్రి స్థాయి దిగజార్చద్దు అని హితవు పలికారు.
మహిళలకు ఫ్రీ బస్.. ప్రధాని మోదీ అసలు ఏమి మాట్లాడారు..
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీతో మెట్రోను ఇబ్బందుల్లో పడేస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ నిర్ణయంతో 50 శాతం మహిళా ప్రయాణికులను మెట్రో కోల్పోతోందన్నారు. ‘ఇలా చేయడం వల్ల మెట్రో నిర్వహణ సాధ్యం కాదు. భవిష్యత్తులో మెట్రో నిర్మాణం జరుగుతుందా? లేదా? అనేదానిపై సందిగ్ధం ఏర్పడింది. ఇలా ఎవరూ ఆలోచించరు. బస్సును ఫ్రీగా ఇచ్చి మెట్రోను ఖాళీ చేస్తే ఎలా నడుస్తుంది?’ అని ప్రశ్నించారు.
Related News
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి.. కిషన్రెడ్డికి మంత్రి అడ్లూరి సవాల్
తాగునీటి సమస్యకు చెక్.. ముందస్తు చర్యలకు మంత్రి సీతక్క ఆదేశాలు
తెలంగాణ టూరిజంపై మంత్రి జూపల్లి ఫోకస్.. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
హిమాన్షు ఆరోగ్యంపై కేటీఆర్ స్పందన.. త్వరలో కోలుకుంటాడని వెల్లడి
ఉప్పల్ కోర్టులో లేడీ బార్ అసోసియేషన్ ప్రారంభం
ప్రియుడి కోసం భర్త హత్య.. మియాపూర్లో భార్య దారుణం
హైదరాబాద్లో తొలి ‘రఫేల్’ తయారీ కేంద్రం.. తెలంగాణకు రక్షణ రంగంలో మరో మైలురాయి
విద్యార్థులతో కలిసి మెస్సీ మ్యాచ్ వీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి
సింగరేణికి తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు.. కేంద్రం కీలక నిర్ణయం
మనవడు హిమాన్షును పరామర్శించేందుకు ఆసుపత్రికి కేసీఆర్
కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆరే కారణం.. బీఆర్ఎస్పై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
టీఆర్ఎస్ పేరుపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. కవిత వాదన విన్నాకే ఈసీ నిర్ణయం
డిజిటల్ గవర్నెన్స్తో పారదర్శక పాలనకు శ్రీకారం.. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలపై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
నేటితో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
సచివాలయంలో క్యాటరింగ్ సేవలకు బ్రేక్.. బిల్లుల బకాయిలే కారణమా?
హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్లో నిర్మాణంపై విచారణ వేగం
రెండు కీలక శాసనసభ కమిటీల్లో సభ్యుడిగా వనపర్తి ఎమ్మెల్యే.మేఘారెడ్డి నియామకం
ర్యాగింగ్కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
Latest News
కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలి.. కిషన్రెడ్డికి మంత్రి అడ్లూరి సవాల్
తాగునీటి సమస్యకు చెక్.. ముందస్తు చర్యలకు మంత్రి సీతక్క ఆదేశాలు
తెలంగాణ టూరిజంపై మంత్రి జూపల్లి ఫోకస్.. కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
హిమాన్షు ఆరోగ్యంపై కేటీఆర్ స్పందన.. త్వరలో కోలుకుంటాడని వెల్లడి
ఉప్పల్ కోర్టులో లేడీ బార్ అసోసియేషన్ ప్రారంభం
ప్రియుడి కోసం భర్త హత్య.. మియాపూర్లో భార్య దారుణం
హైదరాబాద్లో తొలి ‘రఫేల్’ తయారీ కేంద్రం.. తెలంగాణకు రక్షణ రంగంలో మరో మైలురాయి
విద్యార్థులతో కలిసి మెస్సీ మ్యాచ్ వీక్షించనున్న సీఎం రేవంత్ రెడ్డి
సింగరేణికి తాడిచర్ల-2 కోల్ బ్లాక్ కేటాయింపు.. కేంద్రం కీలక నిర్ణయం
మనవడు హిమాన్షును పరామర్శించేందుకు ఆసుపత్రికి కేసీఆర్
కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆరే కారణం.. బీఆర్ఎస్పై మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర విమర్శలు
టీఆర్ఎస్ పేరుపై ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు.. కవిత వాదన విన్నాకే ఈసీ నిర్ణయం