Trending Now

ఈసారి ఎన్టీఏకు 400 సీట్లు : ప్రధాని మోదీ

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: ఈసారి ఎన్టీఏ కూటమికి 400 సీట్లు వస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ జోస్యం చెప్పారు. నాగర్‌కర్నూలు బహిరంగ సభలో పాల్గొన్న మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. గత 10 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధికి ఎన్టీఏ కృషి చేసిందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ తెలంగాణ అభివృద్ధికి అడ్డుగా మారాయన్నారు. దేశమంతా మరోసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటోందన్నారు. తెలంగాణలో కూడా అదే గాలి వీస్తోందన్నారు.

Spread the love