Trending Now

రాష్ట్రపతికి ఘనస్వాగతం..

గవర్నర్​తో పాటు సీఎం రేవంత్​ స్వాగతం

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: హైదరాబాద్ కు వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. నందిగామ మండలం చేగూరులో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్రపతికి గవర్నర్గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ , ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు, సీఎస్​తో పాటు ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికారు.

Spread the love

Latest News