‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.
తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్పథ్లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.
‘ఆయన నా మీద పగబట్టిండు’.. కాంగ్రెస్ సీనియర్ నేత కీలక కామెంట్స్
హైదరాబాద్, ప్రతిపక్షం స్టేట్బ్యూరో: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ అదే రిజల్ట్ రిపీట్ చేయాలని భావిస్తోంది. అందులో భాగంగానే వ్యూహాలకు పదునుపెడుతోంది. ప్రతిపక్షాలు టార్గెట్గా తెలంగాణ సీఎం ఎనుమల రేవంత్ రెడ్డి ఓవైపు తీవ్ర విమర్శలు చేస్తుంటే.. మరోవైపు సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు సొంత పార్టీ నేతలపై సంచలన కామెంట్స్ చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రాజకీయాల్లోకి తీసుకొచ్చానన్న కృతజ్ఞత మల్లు భట్టి విక్రమార్కకు లేదని సీరియస్ అయ్యారు. ఖమ్మం టికెట్ రాకుండా కుట్ర చేస్తున్నారని తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్త చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడని మాట్లాడినందుకు తనపై భట్టి కక్ష గట్టారని ఆవేదన చెందారు. నాడు తన అన్న మల్లు అనంత రాములు చనిపోతే.. మల్లు రవిని రాజకీయాల్లోకి తీసుకొచ్చానని చెప్పారు.
తన సోదరుడి రాజకీయ భవిష్యత్తు కోసం టెన్ జన్పథ్లో మల్లు భట్టివిక్రమార్క తన కాళ్లు మెుక్కారని చెప్పారు. ఆ విశ్వాసాన్ని భట్టి మర్చిపోయారని మండిపడ్డారు. గత ఐదేళ్లుగా ఖమ్మం కోసం పనిచేస్తున్నానని..తనకు టికెట్ రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరారు. భట్టిని సొంత తమ్ముడిగా భావించిన ..తన విషయంలో ఇలా కుట్ర చేస్తాడని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ అనుకూలంగా మాట్లాడినట్లు తనపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను ఇబ్బంది పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు దీక్షకు దిగారు. సోషల్ మీడియాలో వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తోన్న వారిపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు చేసినట్లు వీహెచ్ వెల్లడించారు.
Related News
పాస్పోర్ట్ సేవల్లో రాష్ట్ర పోలీసు శాఖకు జాతీయ అవార్డు
ఖమ్మం బాధిత బాలికకు జీవితకాల భరోసా కల్పించాలి: కవిత
షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు.. వైరల్ ఆడియోపై వివరణ కోరిన అధిష్ఠానం
మీనాక్షి నటరాజన్పై కేసు లేదు.. రాజకీయ కుట్రే: మహేశ్ కుమార్ గౌడ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు.. మంత్రి తుమ్మల స్టేట్మెంట్ నమోదు
అస్సాంలో విషాదం.. కుప్పకూలిన భారత వైమానిక దళ విమానం, ఐదుగురు మృతి
కెరీర్ ఆశ చూపి మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్లపాటు లైంగిక దాడి.. ఫుట్బాల్ కోచ్ అరెస్ట్
‘సర్’ పేరుతో అసలైన ఓట్ల తొలగింపు సహించం: కేటీఆర్ హెచ్చరిక
జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్..
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి తెలంగాణ అభ్యంతరం.. కూలీల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క
కారు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. మైలార్దేవ్పల్లిలో విషాదం
బత్తాయి రైతుల అభ్యున్నతే లక్ష్యం.. శాస్త్రీయ సాగుతో అధిక లాభాలు సాధించాలి: మంత్రి కోమటిరెడ్డి
మనీలాండరింగ్ కేసు పేరుతో మోసం.. విశ్రాంత ఉద్యోగి నుంచి రూ.58 లక్షల కాజేత
హైడ్రా కమిషనర్కు హైకోర్టు జరిమానా.. కౌంటర్ దాఖలులో జాప్యంపై ఆగ్రహం
మీనాక్షి నటరాజన్కు రాజ్యసభ అవకాశం?.. తెలంగాణ కాంగ్రెస్లో కొత్త చర్చ
కామారెడ్డి కాంగ్రెస్లో వర్గపోరు ముదురుతోంది.. నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు
రాష్ట్రంలో నాకున్న ఆస్తి ఎవరికీ లేదు.. కానీ ప్రశాంతతే అసలైన సంపద: మల్లారెడ్డి
హైదరాబాద్లో వాన బీభత్సం.. 48 గంటల్లో నలుగురు మృతి
Latest News
పాస్పోర్ట్ సేవల్లో రాష్ట్ర పోలీసు శాఖకు జాతీయ అవార్డు
ఖమ్మం బాధిత బాలికకు జీవితకాల భరోసా కల్పించాలి: కవిత
షబ్బీర్ అలీకి ఏఐసీసీ షోకాజ్ నోటీసు.. వైరల్ ఆడియోపై వివరణ కోరిన అధిష్ఠానం
మీనాక్షి నటరాజన్పై కేసు లేదు.. రాజకీయ కుట్రే: మహేశ్ కుమార్ గౌడ్
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ముందడుగు.. మంత్రి తుమ్మల స్టేట్మెంట్ నమోదు
అస్సాంలో విషాదం.. కుప్పకూలిన భారత వైమానిక దళ విమానం, ఐదుగురు మృతి
కెరీర్ ఆశ చూపి మైనర్ క్రీడాకారిణిపై మూడేళ్లపాటు లైంగిక దాడి.. ఫుట్బాల్ కోచ్ అరెస్ట్
‘సర్’ పేరుతో అసలైన ఓట్ల తొలగింపు సహించం: కేటీఆర్ హెచ్చరిక
జీడిమెట్లలో ఏడుగురు బంగ్లాదేశీయుల అరెస్ట్..
వీబీజీ రాంజీ స్కీంపై కేంద్రానికి తెలంగాణ అభ్యంతరం.. కూలీల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యం: సీతక్క
కారు చక్రాల కింద పడి మూడేళ్ల చిన్నారి మృతి.. మైలార్దేవ్పల్లిలో విషాదం
బత్తాయి రైతుల అభ్యున్నతే లక్ష్యం.. శాస్త్రీయ సాగుతో అధిక లాభాలు సాధించాలి: మంత్రి కోమటిరెడ్డి