Trending Now

Breaking News: వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ రాజీనామా..

ప్రతిపక్షం, ఏపీ: రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ సభ్యత్వానికి, ఎంపీ పదవికి ఆయన రాజీనామా చేశారు. ఈ మెరకు వైసీపీ అధిష్ఠానానికి లేఖను పంపారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్న ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి కూడా వైసీపీకి గుడ్ బై చెప్పారు. వీరిద్దరూ టీడీపీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

Spread the love