Trending Now

చిట్యాలలో ద్విచక్ర వాహనం చోరీ..

ప్రతిపక్షం, నకిరేకల్, మే 13: చిట్యాల పట్టణంలో గుర్తుతెలియని దొంగలు రాత్రి ద్విచక్ర వాహనాన్ని దొంగిలించిన సంఘటన జరిగింది. పట్టణంలోని మూడవ వార్డు వేణుగోపాలస్వామి టౌన్షిప్ లో జమాండ్ల నర్సిరెడ్డి తన ఇంటి ముందు నిలిపిన బైకును గుర్తుతెలియని దొంగలు ఎత్తుకెళ్లినట్లు ఈరోజు ఉదయం గుర్తించారు. బ్లాక్ కలర్ హోండా షైన్ (ఏపీ ఏ ఎఫ్ జీరో 0530) ఆచూకీ ఎవరికైనా తెలిస్తే సమీప పోలీస్ స్టేషన్లో సమాచారం అందించాలని బాధితుడు విజ్ఞప్తి చేశారు.

Spread the love

Related News