Trending Now

జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదల..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: జేఈఈ మెయిన్స్-2024 పేపర్-1(బీఈ/బీటెక్) అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఏప్రిల్ 4, 5, 6 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు హాల్‌ టికెట్లను http://jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Spread the love

Related News