Trending Now

నిరాశతో వెళ్లిపోయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి..

ప్రతిపక్షం, జిల్లా ప్రతినిధి నిర్మల్, జూన్ 4 : ఉత్కంఠ భరితంగా సాగిన ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఘోరంగా ఓటమిపాలయ్యారు. అదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం నుంచి హోరా హోరీగా కొనసాగుతుండగా ఇప్పటివరకు జరిగిన కౌంటింగ్ లో ప్రతి రౌండ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేష్ ఆధిక్యంలోనే ఉంటుండడంతో నిరాశకు గురైన ఆత్రం సుగుణ ఒకవైపు కౌంటింగ్ కొనసాగుతుండగానే కౌంటింగ్ సెంటర్ నుంచి బాధాతప్త హృదయంతో వెళ్లిపోవడం జరిగింది.

Spread the love

Related News