Trending Now

మరో రెండు లోక్​సభ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్​

హైదరాబాద్​, ప్రతిపక్షం స్టేట్​బ్యూరో: మరో రెండు లోక్​సభ అభ్యర్థులను బీఆర్​ఎస్​ పార్టీ ప్రకటించింది. నాగర్​కర్నూల్​ నుంచి ఆర్​ఎస్​ ప్రవీణ్​కుమార్, మెదక్​ లోక్​సభ అభ్యర్థిగా ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి అభ్యర్థిత్వాలను బీఆర్​ఎస్​ అధినేత కె. చంద్రశేఖర్​రావు ఖరారు చేశారు. త్వరలో మరికొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను ఖరారు చేయనున్నట్లు ఆయన తెలిపారు.

Spread the love