Trending Now

సీజేఐను కలిసిన సీఎం రేవంత్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్‌‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. హైదరాబాద్‌లో ఫలక్‌నుమాలో వీరి భేటీ జరిగింది.

Spread the love