Trending Now

పేమెంట్స్ బ్యాంక్‌కు మరో భారీ షాక్..

ప్రతిపక్షం, టెక్నాలజీ: వరుస కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న పేటీఎంకు మరో భారీ షాక్ తగిలింది. మనీలాండరింగ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు రూ.5.49 కోట్ల జరిమానా విధించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్-ఇండియా (FIU-IND), మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద Paytm పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్‌పై రూ. 5,49,00,000 జరిమానా విధించినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది.

Spread the love