Trending Now

కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు..

ప్రతిపక్షం, సిద్దిపేట, ఏప్రిల్ 23: చిన్నకోడూరు మండల బీఎస్పీ అధ్యక్షులు కొమ్ము ప్రశాంత్ వంద మంది కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పూజల హరికృష్ణ అధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా పలువురు బీఆర్‌ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సిద్దిపేట నియోజక వర్గ ఇంచార్జి పూజల హరి కృష్ణ పార్టీ కండువా కప్పి వారిని పార్టీ లోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా పూజల హరికృష్ణ మాట్లాడుతూ.. ఎంపీ ఎలక్షన్ లో నీలం మధుని భారీ మెజారిటీ తో గెలుపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాదళ్ స్టేట్ జనరల్ సెక్రటరీ గుర్రం శ్రీనివాస్ రెడ్డి, మంద పాండు, కాంగ్రెస్ సీనియర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News