Trending Now

టీడీపీ-జనసేన తొలి జాబితాపై ఉత్కంఠ..

ప్రతిపక్షం, ఏపీ: ఏపీ లో రానున్న ఎన్నికల్లో బరిలోకి దిగబోయే టీడీపీ-జనసేన అభ్యర్థుల మొదటి జాబితా ఈ రోజు విడుదల కానుంది. 60-70 అసెంబ్లీ స్థానాలపై ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుండగా.. టీడీపీ నుంచి 50కి పైగా జనసేన నుంచి 10కి పైగా స్థానాల్లో అభ్యర్థుల ప్రకటన వెలవడనుంది. ముందుగా రెండు పార్టీల మధ్య వివాదాలు లేని స్థానాలపై ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది.

Spread the love