Trending Now

OTT ప్లాట్ ఫాం ప్రారంభించనున్న కేరళ సర్కార్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: కేరళలో OTT ప్లాట్ ఫాం రాబోతోంది. ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్ మార్చి 9న ఈ OTT ప్లాట్ ఫాం ప్రారంభించనున్నారు. CSpace పేరుతో ఇది ప్రజలకు అందుబాటులోకి రానుంది. దేశంలో ఇదే తొలి ప్రభుత్వ ఓటీటీగా నిలవనుంది. ఇందులో వినోదంతో పాటు విజ్ణాన సంబంధిత కంటెంట్ ను ప్రసారం చేయనుంది.

Spread the love