కామెంటేటర్గా రీఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా మాజీ క్రికెటర్..
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్సింగ్ సిద్ధూ కామెంటేటర్గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో స్టార్స్పోర్ట్స్ కామెంట్రీ బాక్స్లో సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధూ ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
కామెంటేటర్గా రీఎంట్రీ ఇవ్వనున్న టీమిండియా మాజీ క్రికెటర్..
ప్రతిపక్షం, వెబ్ డెస్క్: భారత మాజీ క్రికెటర్, రాజకీయ నేత నవజ్యోత్సింగ్ సిద్ధూ కామెంటేటర్గా రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నెల 22 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్లో స్టార్స్పోర్ట్స్ కామెంట్రీ బాక్స్లో సందడి చేయనున్నారు. కాగా 1988 నాటి ఓ కేసు విషయంలో సిద్ధూ ఏడాది జైలు శిక్ష అనుభవించి 2023 ఏప్రిల్లో విడుదలైన విషయం తెలిసిందే. పంజాబ్ పీసీసీ చీఫ్గా సేవలందించిన ఈయన ఇటీవల రాజకీయాలకు కాస్త దూరంగా ఉంటున్నారు.
Related News
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం..
సభ కాకముందే బ్యానర్ల తొలగింపు..
మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని..
బండి సంజయ్ హుస్నాబాద్కి ఏం చేసావో చెప్పు..?
బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది.. కిషన్ రెడ్డి
కాంగ్రెస్ క్యాబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి లేడు : మాజీ మంత్రి
కాంగ్రెస్లో చేరిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ..
మోడీతో కొట్లాడే ధైర్యం ఆయనికి లేదు..
మోడీ అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్లిపోయారు..
దేవాదాయ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోండి..
మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం
డీకే అరుణపై షాద్ నగర్ కాంగ్రెస్ నేతల ఫైర్
అప్పుడు బీఆర్ఎస్.. ఇప్పుడు కాంగ్రెస్
పారమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించండి..
మైనార్టీల సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యం..
అదిలాబాద్ ఎంపీ సీట్ గెలిపే లక్ష్యంగా మంత్రి సీతక్క నిత్య కష్టాలు..
నిర్మల్లో ఉపాధి హామీ కూలి మృతి..
భారీగా నల్లబెల్లం పట్టివేత..
Latest News
ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసాం..
సభ కాకముందే బ్యానర్ల తొలగింపు..
మూడోసారి కూడా నరేంద్ర మోడీ ప్రధాని..
బండి సంజయ్ హుస్నాబాద్కి ఏం చేసావో చెప్పు..?
బీజేపీ గ్రాఫ్ పెరుగుతుంది.. కిషన్ రెడ్డి
కాంగ్రెస్ క్యాబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి లేడు : మాజీ మంత్రి
కాంగ్రెస్లో చేరిన శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ..
మోడీతో కొట్లాడే ధైర్యం ఆయనికి లేదు..
మోడీ అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్లిపోయారు..
దేవాదాయ భూములు కాపాడటానికి చర్యలు తీసుకోండి..
మహిళా సాధికారత కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం
డీకే అరుణపై షాద్ నగర్ కాంగ్రెస్ నేతల ఫైర్