Trending Now

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ సందేశం.. (వీడియో)

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ వీడియో సందేశం ఇచ్చారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడానికి ఇండియా కూటమిని గెలిపించండని కోరారు. ఇవి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవడానికి జరుగుతున్న ఎన్నికలని.. అంబేద్కర్ గొప్ప రాజ్యాంగాన్ని రాశారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అంబేద్కర్ రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల ఎదిగారు. రాజ్యాంగం మార్చాలని బీజేపీ కుట్ర చేస్తోందని తెలిపారు. రిజర్వేషన్ల రహిత దేశంగా మార్చాలని బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రపంచ దేశాలతో పోటీ పడాల్సిన భారత్ బీజేపీ కుట్రలకు బలి అవుతోందన్నారు.

Spread the love

Related News