Trending Now

బీజేపీలో చేరిన తెలంగాణ మాజీ గవర్నర్..

ప్రతిపక్షం, వెబ్ డెస్క్: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ తిరిగి బీజేపీలో చేరారు. ఈ మేరకు బుధవారం ఉదయం కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. తమిళిసై గతంలో తమిళనాడు బీజేపీ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. గత 20 ఏళ్లుగా బీజేపీ నాయకురాలిగానే కొనసాగుతున్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Spread the love

Related News