Trending Now

సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గోన్న బీఆర్ఎస్ నేత..

నిర్మల్, (ప్రతిపక్షం జిల్లా ప్రతినిధి) ఏప్రిల్, 17 : శ్రీరామ నవమి పురస్కరించుకొని నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం పరిధిలోని జన్నారం లో గల రామాలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ భూక్య జాన్సన్ నాయక్ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. జన్నారం తో పాటు మండలంలోని మురి మడుగు తపాలాపూర్ తిమ్మాపూర్ దేవాలయాలలో కూడా ఆయన పాల్గొని పూజలు చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ ఆయా విభాగాల పదాధికారులు, నాయకులు, స్థానికులు ఉన్నారు.

Spread the love

Related News