Trending Now

రేపటి నుంచి రంజాన్ మాసం..

ప్రతిపక్షం, వెబ్‌డెస్క్: మన దేశంలో రేపటి నుంచి రంజాన్ మాసం ప్రారంభం కానుంది. సౌదీలో నిన్న రాత్రి నెలవంక కనిపించడంతో నేటి నుంచి అక్కడ ముస్లింలు రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభించారు. మంగళవారం నుంచి భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ తదితర దక్షిణాసియా దేశాల్లో దీక్షలు ఆరంభిస్తారు. ఏప్రిల్ 10 వరకు ఉపవాసాలు కొనసాగించాలని మతపెద్దలు సూచించారు.

Spread the love

Related News