Trending Now

BREAKING NEWS: తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

ప్రతిపక్షం, నేషనల్: తమిళనాడులో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. మదురై రైల్వే స్టేషన్‌లో 30 కిలోల డ్రెగ్స్‌ను అధికారులు సీజ్ చేశారు. వీటి విలువ రూ. 200 కోట్లు ఉంటుందని అధికారలు అంచనా వేస్తున్నారు. రైలులో డ్రగ్స్ తరలిస్తున్న ప్రకాశ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Spread the love

Related News